ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి పట్టణంలోని మహాత్మ జ్యోతి పూలే డిగ్రీ కళాశాలలో 2024-2025 సంవత్సరమునకు గాను తెలంగాణ వెనుకబడిన తరగతుల పురుషుల డిగ్రీ కళాశాల యందు బిఎ (ఈ పి హెచ్) బీకాం (సి ఏ) బి. ఎస్ సి, ఎంపీసీఎస్, బి,.ఎస్ సి, బి జెడ్ సి, ఇంగ్లీష్ మీడియం కోర్సులలో ప్రవేశాల కొరకు దరఖాస్తు కోరనైనది అని ఆర్ సి ఓ. గౌతమ్ కుమార్ రెడ్డి కళాశాల ప్రిన్సిపల్ ఎలగొండ రాధాకృష్ణ తెలిపారు.