Homeహైదరాబాద్latest Newsపూరి జగన్నాథ్ (శ్రీకృష్ణుడు) రథయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

పూరి జగన్నాథ్ (శ్రీకృష్ణుడు) రథయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

ఇదే నిజం, దేవరకొండ: దేవరకొండపట్టణంలోని అయ్యప్ప స్వామి పుణ్య క్షేత్రం వద్ద ఏర్పాటు చేసిన పూరి జగన్నాథ్ (శ్రీకృష్ణుడు) రథయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బాలు నాయక్ హాజరై, సాక్షాత్తు పూరి జగన్నాథ్ స్వామి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఎమ్మెల్యే ని దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ దేవేందర్ నాయక్ జాల నరసింహారెడ్డి, పలువురు నాయకులు, స్వామి వారి కమిటీ సభ్యులు,కార్యకర్తలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img