Homeహైదరాబాద్latest Newsఛత్తీస్‌గఢ‌లో ఘోర ప్రమాదం, 12 మంది మృతి

ఛత్తీస్‌గఢ‌లో ఘోర ప్రమాదం, 12 మంది మృతి

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ పట్టణంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్న కూలీలతో వెళ్తోన్న బస్సు మట్టి గనిలో పడిపోయింది. ఈ దుర్ఘటననలో 12 మంది మృతి చెందారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన కుమ్హారి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేడియా రోడ్డులో చోటు చేసుకుంది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఆ రాష్ట్ర సీఎం విష్ణు దేవ్ సాయి తెలిపారు.

Recent

- Advertisment -spot_img