Homeహైదరాబాద్latest Newsతైవాన్‌లో భూకంపం, ఏడుగురు మృతి

తైవాన్‌లో భూకంపం, ఏడుగురు మృతి

తైవాన్ రాజధాని తైపీ పరిసరాల్లో తీవ్ర భూకంపం సంభవించింది. ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందగా, వందలమందికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2 గా నమోదైంది. పలు భవనాలు ధ్వంసమయ్యాయి, కొన్ని కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Recent

- Advertisment -spot_img