Homeతెలంగాణఆడి కార్ల ధరలు పెంపు

ఆడి కార్ల ధరలు పెంపు

– రెండు శాతం మేర ..
– జనవరి 1 నుంచి అమలు

ఇదేనిజం, నేషనల్ బ్యూరో: ప్రముఖ లగ్జరీ కార్ల కంపెనీ ఆడి ఇండియా ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. పెరిగిన ధరలు 2024 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్టు తెలుస్తోంది. నిర్వహణ వ్యయాలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సంస్థతో పాటు తమ డీలర్ల మనుగడ కోసం పెంపు తప్పలేదని ఆడీ ఇండియా అధిపతి బల్బీర్‌ సింగ్‌ ధిల్లాన్‌ తెలిపారు. భారత్‌లో క్యూ3 ఎస్‌యూవీ నుంచి ఆర్‌ఎస్‌క్యూ8 వరకు ఆడీ పలు రకాల కార్లను విక్రయిస్తోంది.

Recent

- Advertisment -spot_img