Homeహైదరాబాద్latest NewsMLG: మృతదేహానికి నివాళులర్పించిన బడే నాగజ్యోతి..

MLG: మృతదేహానికి నివాళులర్పించిన బడే నాగజ్యోతి..

ఇదేనిజం, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ఉప సర్పంచ్ ఆలేటి ఇంద్రసేనారెడ్డికి మాతృ వియోగం జరిగింది. తన తల్లి ఆలేటి మణెమ్మ ఈరోజు మృతి చెందారు. విషయం తెలుసుకున్న ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు రామసహాయం శ్రీనివాస్ రెడ్డి, తాడువాయి పార్టీ మండల అధ్యక్షుడు దండుగుల మల్లయ్య, ఇందిరారపు లాలయ్య, పత్తి గోపాల్ రెడ్డి, బండారి చంద్రయ్య, రజనీకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు బంగారు సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img