Homeహైదరాబాద్latest Newsశాంతియుతంగా బక్రీద్ ప్రార్థనలు

శాంతియుతంగా బక్రీద్ ప్రార్థనలు

ఇదే నిజం, ధర్మపురి రూరల్: ధర్మపురి పట్టణంలో శాంతియుతంగా బక్రీద్ ప్రార్థనలు జరిగాయి. పండుగ సందర్భంగా ధర్మపురి లో స్థానిక వాక్ బోర్డ్ భూమిలో భారీగా ముస్లింలు ప్రార్థనలు చేశారు. పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని హిందూ,ముస్లిం అందరూ ఒకటేనని బక్రీద్ ను అనుసరించుకొని వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులందరిని ముఫ్తీ మోయిజ్ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వేలూముల రాజేష్, జాక్కు రవీందర్, మొహమ్మద్ రఫిక్ , మైనారిటీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img