Homeజిల్లా వార్తలుభద్రకాళీ దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి మల్లయ్య శర్మ కన్నుమూత

భద్రకాళీ దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి మల్లయ్య శర్మ కన్నుమూత

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: హనుమకొండ జిల్లా కాజీపేట మండలం విష్ణుపురిలోని స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ వ్యవస్థాపకులు, భద్రకాళీ దేవస్థానం ఆస్థాన సిద్దాంతి, బ్రహ్మశ్రీ అయినవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి మంగళవారం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని మెడికవర్ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. ఆధ్యాత్మిక సేవలో తరిస్తూ ఎంతో మందికి మార్గదర్శనం చేస్తున్న సిద్ధాంతి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. మల్లయ్య శర్మ సిద్ధాంతి శివైక్యం పట్ల పలువురు సంతాపం తెలిపారు.

Recent

- Advertisment -spot_img