Homeజిల్లా వార్తలుఢిల్లీలో నూతన మంత్రులను కలిసి శుభాకాంక్షలు తెలిపిన బిజెపి అసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి

ఢిల్లీలో నూతన మంత్రులను కలిసి శుభాకాంక్షలు తెలిపిన బిజెపి అసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి

ఇదే నిజం, ముస్తాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి ఢిల్లీలో కేంద్ర ఓం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన బిజెపి అసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కేంద్ర మంత్రులు కృషి చేస్తారని వారు అన్నారు.

Recent

- Advertisment -spot_img