Homeహైదరాబాద్latest News6గురు MP అభ్యర్థులను ప్రకటించిన BJP

6గురు MP అభ్యర్థులను ప్రకటించిన BJP

AP: లోక్‌సభకు పోటీ చేసే 6 గురు అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. Narsapuram నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసవర్మ, Tirupati నుంచి గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, Rajampeta నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎవరూ ఊహించని విధంగా టికెట్లు దక్కించుకున్నారు. Rajamahendravaram టికెట్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరికి, Araku మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు, Anakapalli స్థానం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌కు దక్కింది.

Recent

- Advertisment -spot_img