HomeSocial Media‘BJPకి 350సీట్లు పక్కా’

‘BJPకి 350సీట్లు పక్కా’

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 350 సీట్లకు పైగా గెలుస్తుందని ఎంపీ బండి సంజయ్ అన్నారు. గల్లీలో ఏ పార్టీ ఉన్నా.. ఢిల్లీలో మాత్రం మోడీ ప్రభుత్వమే వస్తుందని ఆయన చెప్పారు. కేటీఆర్ వల్లే బీఆర్ఎస్ సర్వనాశనమైందని.. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ కూడా నాశనమయ్యే అవకాశముందని అన్నారు. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర నాయకత్వం ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఎంపీ బండి సంజయ్ తెలిపారు.

Recent

- Advertisment -spot_img