Homeహైదరాబాద్latest NewsBreaking: ఘోర రైళ్లు ప్రమాదం.. ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు..

Breaking: ఘోర రైళ్లు ప్రమాదం.. ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు..

పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. డార్జిలింగ్ జిల్లాలోని న్యూజల్‌పాయ్‌గుడిలో వేగంగా వచ్చిన గూడ్స్ రైలు.. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టింది. దీంతో రెండు బోగీలు గాల్లోకి లోచాయి. మరో నాలుగు బోగీలు పక్కకు ఒరిగాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సిగ్నలింగ్ లోపం కారణంగా ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు రావడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img