Homeహైదరాబాద్latest Newsసంతకాన్ని ఫోర్జరీ చేసిన వారిపై కేసు నమోదు

సంతకాన్ని ఫోర్జరీ చేసిన వారిపై కేసు నమోదు

ఇదే నిజం, కమలాపూర్ : హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో అక్రమంగా ఇంటి పత్రాలు సృష్టించి యాజమాన్య హక్కులు పొందాలనుకున్న వ్యక్తులు అరెస్టయ్యారు. పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ హరికృష్ణ తెలిపారు. నిందితులు బండి సంజయ్, సంఘ నవీన్, గూడ రాజేష్ లను అరెస్టు చేసినట్లు చెప్పారు. వాళ్లు ఉపయోగించిన ల్యాప్‌టాప్‌ను సీజ్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Recent

- Advertisment -spot_img