Homeహైదరాబాద్latest Newsనిజామాబాద్ లో రూ.34.89 లక్షల నగదు సీజ్

నిజామాబాద్ లో రూ.34.89 లక్షల నగదు సీజ్

ఇదేనిజం ప్రధాన ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో భారీగా బంగారం, నగదు పట్టుబడింది. ఓ వ్యక్తి నుంచి రూ.34.89 లక్షల సొత్తు ఒకటో టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకటో టౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ విజయ్ బాబు ఆధ్వర్యంలో సోమవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. నాందేవ్ వాడకు చెందిన యువకుడు గంగా ప్రసాద్ నుంచి రూ.6.89 లక్షల నగదు, 400 గ్రాముల బంగారం సీజ్ చేశారు. ఈ డబ్బుకు లెక్క చూపకపోవడంతో పోలీసులు సీజ్​ చేశారు.

Recent

- Advertisment -spot_img