Homeహైదరాబాద్latest Newsమేడారం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ గా చామర్తి కిశోర్

మేడారం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ గా చామర్తి కిశోర్

ఇదేనిజం ములుగు ప్రతినిధి: మేడారం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్​గా చామర్తి కిశోర్​ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నది. ఫిబ్రవరిలో జరిగే జాతర ఏర్పాట్లను పర్యవేక్షించడానికి మేడారం ఏటూర్ నాగారం మండల కేంద్రానికి చెందిన చామర్తి కిషోర్ కు ఈ అవకాశం దక్కింది. ఫిబ్రవరి 15న రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి సీతక్క సమక్షంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ & కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Recent

- Advertisment -spot_img