Homeహైదరాబాద్latest News39 సిట్టింగ్ ఎంపీల స్థానాల్లో మార్పు

39 సిట్టింగ్ ఎంపీల స్థానాల్లో మార్పు

Loksabha Elections 2024లో గెలుపే లక్ష్యంగా BJP దూకుడు ప్రదర్శిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో లక్షల మెజారిటీతో గెలిచిన అభ్యర్థులను వివిధ కారణాలతో పక్కనబెట్టింది. గత ఎన్నికల్లో లక్ష నుంచి 6 లక్షల వరకు మెజారిటీతో గెలుపొందిన 39 మంది అభ్యర్థులను మార్చింది. ఈ లోక్​ సభ ఎన్నికల్లో బీజేపీ పక్కన పెట్టిన అభ్యర్థుల్లో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారశాఖ సహాయ మంత్రి Pratima Bhoumik, జౌళిశాఖ సహాయ మంత్రి Darshana Jardosh ఉన్నారు.

Recent

- Advertisment -spot_img