HomeతెలంగాణKCR ను పరామర్శించిన చిన్న జీయర్ స్వామి

KCR ను పరామర్శించిన చిన్న జీయర్ స్వామి

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ ను చిన్న జీయర్ స్వామి పరామర్శించారు. ఇటీవల తన నివాసంలో జారి పడటంతో కేసీఆర్ గాయపడ్డ విషయం తెలిసిందే. ఆయన తుంటి ఎముక విరిగింది. దీంతో వైద్యులు సర్జరీ చేశారు. తుంటి ఎముక మార్పిడి సర్జరీ చేయించుకున్న మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించారు. కేటీఆర్ ను, వైద్యులను అడిగి కేసీఆర్ ఆరోగ్యం వివరాలు తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Recent

- Advertisment -spot_img