Homeహైదరాబాద్latest Newsఏపీ సీఎం చంద్రబాబును కలిసిన చిరంజీవి

ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన చిరంజీవి

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నేడు హైదరాబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. చంద్రబాబు నివాసానికి వచ్చిన చిరంజీవి ఇటీవల ఏపీలో వరద బాధితుల సహాయార్థం కొడుకు రామ్ చరణ్ తో కలిసి ప్రకటించిన రూ.కోటి రూపాయల విరాళం చెక్కును చంద్రబాబుకు అందించారు. ఇటీవల ఏపీ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ నేప‌థ్యంలో సినీ ప‌రిశ్ర‌మ వారు ఏపీ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి విరాళాలు అందించారు.

Recent

- Advertisment -spot_img