CM KCR:తెలంగాణ నూతన సచివాలయాన్ని పరిశీలించారు సీఎం కేసీఆర్. సచివాలయ పనులను పరిశీలించడంతో పాటు సచివాలయ ప్రారంభ తేదీపైనా ఆయన అధికారులతో చర్చించారు.మరోవైపు ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.ఈ నేపథ్యంలో.. సచివాలయ పనులను సైతం ఆయన వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు .ఇప్పటికే పలు సార్లు ఆయన సచివాలయాన్ని సందర్శించి.. పనులను పర్యవేక్షించారు.