HomeSocial Mediaలండన్ లో.. తెలంగాణ ప్రజలతో సీఎం రేవంత్ రెడ్డి ముచ్చట..

లండన్ లో.. తెలంగాణ ప్రజలతో సీఎం రేవంత్ రెడ్డి ముచ్చట..

సీఎం వీదేశీ పర్యటనలో భాగంగా తెలుగు ప్రజలను కలవనున్నారు. హలో లండన్.. తెలుగు వాళ్ల ఆత్మీయ కలయికంటూ ఈ 19న హెస్టన్ సైడ్ హోటల్, నార్త్ హైడ్ లేన్, హౌన్స్ లో జరిగే ప్రొగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ విషయం స్వయంగా టీ కాంగ్రెస్ ఎక్స్(X) వేదికగా తెలిపింది. రేపటి అద్భుత తెలంగాణ కోసం మార్పు మొదలైంది అనే ట్యాగ్ లైన్ తో యూకేలోని తెలంగాణ ప్రవాస సంస్థల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img