Homeహైదరాబాద్latest Newsడీఎస్పీ అభ్యర్థులపై దాడికి నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

డీఎస్పీ అభ్యర్థులపై దాడికి నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

ఇదేనిజం, రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు డీఎస్పీ అభ్యర్థులపై దాడికి మరియు పాత్రికేయుల పై దాడికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం నకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం మరియు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది, ఆ తర్వాత పాత్రికేయులకు మద్దత్తు గా ర్యాలీ నిరవహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మ్యాకాల కాంతారావు,తురగ శ్రీధర్ రెడ్డి, మహేష్ గౌడ్,కన్నాక మహేందర్,కో ఆప్టిన్ సోహాయిల్ నాయకులు ఎలిగేటి అనిల్ కుమార్,శ్రీరాముల సత్యనారాయణ,పెండెల గణేష్,ఏనుగందుల లింగం గౌడ్, వినోద్, బాబా, లక్ష్మణ్, మహేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img