Homeహైదరాబాద్latest Newsదమ్ముంటే రండి.. అక్కడ పంచాయతీ పెడదాం: షర్మిల

దమ్ముంటే రండి.. అక్కడ పంచాయతీ పెడదాం: షర్మిల

వైఎస్‌ఆర్‌ కడప జిల్లా లింగాలలో ఏపీసీసీ చీఫ్ షర్మిల పర్యటనలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. షర్మిల పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించగా.. వారిని పోలీసులు చెదరగొట్టారు. వైసీపీ నేతల కవ్వింపు చర్యలపై షర్మిల మండిపడ్డారు. ‘‘అల్లరి చేసేవారికి దమ్ముంటే.. పులివెందులకు రండి. పులివెందుల పూల అంగళ్ల వద్ద పంచాయితీ పెడదాం. వివేకాను ఎవరు హత్య చేశారో తేల్చుకుందాం’’ అని వ్యాఖ్యానించారు.

Recent

- Advertisment -spot_img