Homeహైదరాబాద్latest Newsమృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు నిశాంత్ రెడ్డి

మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు నిశాంత్ రెడ్డి

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లోత్తూనూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గుంటుకుల లచ్చయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారీ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిర్ర గంగాధర్, మాజీ ఎంపీటీసీ గుంటుకుల నర్సయ్య, గ్రామాశాఖ అధ్యక్షులు ఆకుల సుమన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img