Homeహైదరాబాద్latest Newsవరుస సెలవులు.. ఏపీకి క్యూ కట్టిన జనం..

వరుస సెలవులు.. ఏపీకి క్యూ కట్టిన జనం..

వరుస సెలవుల నేపథ్యంలో ఏపీకి ప్రజలు క్యూ కట్టారు. హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు బయల్దేరడంతో హైద్రాబాద్- విజయవాడ నేషనల్ హైవే వాహనాలతో రద్దీగా మారింది. పంతంగి, కొర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఆర్టీసీ బస్సులు, రైళ్లలోనూ ప్రయాణికుల సందడి కనిపిస్తోంది. కాగా, ఆగస్టు 15, వరలక్ష్మీ వ్రతం, శనివారం, ఆదివారం, ఆగస్టు 19న రాఖీ ఉండటంతో సెలవులు వచ్చాయి.

Recent

- Advertisment -spot_img