Homeహైదరాబాద్latest Newsవరంగల్ MGMలో 25 మందికి కరోనా

వరంగల్ MGMలో 25 మందికి కరోనా

ఇదే నిజం, వరంగల్: ఎంజీఎం ఆస్పత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి పరిసర ప్రాంతాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు మంత్రి కొండా సురేఖ సూచించారు. వరంగల్ లో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి కొండా సురేఖతో పాల్గొన్నారు. కరోనా పట్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. వరంగల్ ఎంజీఎంలో కరోనా బాధితులు నిత్యం పెరిగిపోతున్నారని అన్నారు. ఆసుపత్రిలో ఇప్పటివరకు 25 మంది కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆయన తెలిపారు. వారికి ప్రత్యేక వార్డులో చికిత్స కొనసాగుతుందన్నారు.

Recent

- Advertisment -spot_img