Homeతెలంగాణతెలంగాణలో లక్ష దాటిన కరోనా కేసులు

తెలంగాణలో లక్ష దాటిన కరోనా కేసులు

తెలంగాణాలో కరోనా రోజు రోజుకు విస్తరిస్తుంది. తాజాగా తెలంగాణాలో 2474 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 7 మంది రోగులు కరోనా కారణంగా మృతి చెందారు.. కొత్తగా రోకవరీ అయి డిశ్చార్జ్ అయిన వారు 1768. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న యాక్టివ్ కేసులు 22386. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 101865 కి చేరింది. మొత్తం మరణాలు 744 గా ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా నుంచి రికవరీ అయిన వారి సంఖ్య 78735. కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో అత్యదికంగా జీహెచ్ఎమ్సీ పరిధిలో 447 కేసులు నమోదయ్యాయి. ఇతర జిల్లాల్లోనూ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. రికవరీ రేటు 77.29 శాతం ఉంది. జిల్లాల వారిగా కేసులు ఇలా..

Recent

- Advertisment -spot_img