Homeతెలంగాణ#Vaccine : స‌ఫాయి క‌ర్మ‌చారికి క‌రోనా తొలి టీకా

#Vaccine : స‌ఫాయి క‌ర్మ‌చారికి క‌రోనా తొలి టీకా

Covid vaccination process has started across the state of Telangana. Union Minister Kishan Reddy and State Health Minister Itala Rajender inaugurated the corona vaccination process at Gandhi Hospital in Hyderabad after Prime Minister Narendra Modi launched the virtualization process.

తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది.

వ‌ర్చువ‌ల్ విధానంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ క‌రోనా టీకా ప్ర‌క్రియ‌ను ప్రారంభించిన అనంత‌రం హైద‌రాబాద్‌లోని గాంధీ ఆస్ప‌త్రిలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ క‌లిసి ప్రారంభించారు.

గాంధీ ఆస్ప‌త్రిలో స‌ఫాయి క‌ర్మ‌చారి ఎస్ కృష్ణ‌మ్మ క‌రోనా టీకా తీసుకున్న తొలి వ్య‌క్తిగా రికార్డులోకి ఎక్కింది.

టీకా ఇచ్చిన అనంత‌రం ఆమెతో మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ సంభాషించారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ అడిగి తెలుసుకున్నారు.

అనంత‌రం ఆమెను అబ్జ‌ర్వేష‌న్ గ‌దికి త‌ర‌లించారు.

Recent

- Advertisment -spot_img