Homeజిల్లా వార్తలుMRPS నాయకునికి పరామర్శ

MRPS నాయకునికి పరామర్శ

ఇదే నిజం, గొల్లపల్లి: మాదిగ రాజకీయ పోరాట సమితి జగిత్యాల జిల్లా అధికార ప్రతినిధి దుమల పెద్ద గంగారం నిన్న హఠాత్తుగా గుండెపోటుతో మృతిచెందారు. వారి కుటుంబాన్ని మాదిగ రాజకీయ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు చెవుల మద్ది శ్రీనివాస్ మాదిగ శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వారి వెంట సీనియర్ నాయకులు. గంగాధర మహేష్, కట్కూరి కరుణాకర్, బిరుదుల లక్ష్మణ్, వడ్లూరి దుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img