Homeక్రైంకూతురికి ఉరి వేసి దంపతుల ఆత్మహత్య

కూతురికి ఉరి వేసి దంపతుల ఆత్మహత్య

– హైదరాబాద్​లో దారుణం

ఇదే నిజం, హైదరాబాద్‌: సిటీలోని ముషీరాబాద్ గంగపుత్ర కాలనీలో విషాదం నెలకొంది. నాలుగేళ్ల కుమార్తెకు ఉరివేసి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను సురేశ్‌బాబు, చిత్రలేఖ.. వారి కుమార్తె తేజస్విగా గుర్తించారు. మృతిచెందిన వారిది కర్నూలు జిల్లా లక్ష్మీపురమని వారాసిగూడ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img