Homeక్రైందారుణం: ఆవుపై అత్యాచారం చేసిన మానవ మృగం.. కఠినంగా శిక్షించాలి అంటున్న స్థానికులు

దారుణం: ఆవుపై అత్యాచారం చేసిన మానవ మృగం.. కఠినంగా శిక్షించాలి అంటున్న స్థానికులు

హైదరాబాద్: దేశంలో మహిళలు, చిన్నారులకు భద్రత లేదని ఇన్నాళ్ళు భావిస్తున్నాం. కానీ ఇకపై పశువుల కు కూడా భద్రత లేదని ఈ సంఘటన రుజువు చేసింది.

ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా, మహిళ లు, చిన్నారులపై హింస ఏ మాత్రం తగ్గడం లేదు.

దిశ కేసులు నిందితులను ఎన్ కౌంటర్ చేసినప్పటికీ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా, హైదరాబాద్ లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దారుణం జరిగింది.

ఉత్తర ప్రదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చి ఎల్బీ నగర్ లో ఉంటూ కూలిపనులు చేసుకునే సంజయ్ వర్మ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం ఆవు, దూడపై అత్యాచారం చేశాడు.

ఈ సంఘటనపై ఇప్పటికే సంజయ్ వర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆవుపై అత్యాచారానికి పాల్పడిన సంజయ్ వర్మను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img