Homeహైదరాబాద్latest Newsవైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానమునకు వైశాఖ శుద్ధ పౌర్ణమి సెలవు దినములు ఉండడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి ముందుగా గోదావరి నదిలో స్నానం ఆచరించిన తదుపరి స్థానిక దైవమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని అలాగే అనుభంద దవాలయములలో గల శ్రీ స్వామివార్లను అదిక సంఖ్యలో భక్తులు శ్రీ స్వామివార్లను దర్శించుకున్నారు.

Recent

- Advertisment -spot_img