శాంతిచంద్ర హీరోగా డైరెక్టర్ మూర్తి సాయి కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం డర్టీఫెలో. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు (మే 17) రిలీజ్ అయింది. గూడూరు భద్రకాళి సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జి. ఎస్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 24న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం సింగిల్ స్క్రీన్ థియేటర్లు బంద్ ఉన్న నేపథ్యంలో మల్టీప్లెక్స్లో మాత్రమే చూసే వీలుంది.