Homeజిల్లా వార్తలువాడవాడలా అయోధ్య అక్షితల పంపిణీ

వాడవాడలా అయోధ్య అక్షితల పంపిణీ

ఇదే నిజం, కోహెడ: అయోధ్యలో ఆలయ నిర్మాణ నిర్మాణ , విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా కోహెడ మండంలోని వాడవాడలా అక్షితలను పంపిణీ చేశారు. శుక్రవారం మక్త కోహెడ మండల్ బస్వాపూర్ గ్రామస్తుల ఆధ్వర్యంలో భక్తాంజనేయ స్వామి దేవాలయం నుంచి మేళతాళాలతో అయోధ్య రాముల వారి అక్షితలు ఇంటింటికి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎడబోయిన సత్తయ్య, బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు పుల్లూరి నవీన్​, ఆలయ కమిటీ చైర్మన్ యాదగిరి, మాజీ సర్పంచ్ తాటిపాముల శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ ఆంజనేయులు, వార్డ్ మెంబర్​ సంతోష్, సంపత్, కిష్టారెడ్డి, మాజీ ఎంపీటీసీ కొక్కుల రమేశ్​ వివిధ పార్టీల కార్యకర్తలు కొక్కుల సురేశ్​, తుపాకుల రవి చంద్రం, భాస్కర్ శ్రీపాల్, తాటిపాముల తిరుపతి, పాలెం శ్రీనివాస్, సానాది సింగరి, తాటిపాముల లింగం తాటిపాముల రమేశ్​, బూర్గుల శ్రీనివాస్, తాటిపాముల సత్యనారాయణ, శ్రీనివాస్, వర్కోల్ గణేశ్​, చింతల బాలనర్సు, కుర్ర ఐలయ్య, సుధగోని బుచ్చిరాజు, సంజు రాజేశ్​, రాజు, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img