Homeజిల్లా వార్తలువృద్ధులకు అల్పాహరం పంపిణీ

వృద్ధులకు అల్పాహరం పంపిణీ

ఇదే నిజం, బెల్లంపల్లి: తాజ్​ బాబా సేవా సమితి ఆధ్వర్యంలో వృద్ధులకు అల్పా హారం పంపిణీ చేశారు. లయన్స్​ క్లబ్​ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు చేయించుకున్న వారికి అబ్దుల్​ రహీం జ్ఞాపకార్థం అల్పాహారం అందించారు. అనంతరం తాజ్ బాబా సేవా సమితి సలహాదారుడు ఇస్మాయిల్ మాట్లాడుతూ.. తన సోదరుడు అబ్దుల్ రహీం జ్ఞాపకార్థంతో వృద్ధులకు అల్పాహారం అందిస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు లయన్స్ క్లబ్ ఆఫ్ బెల్లంపల్లి, అలీమ్ సాయి తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img