Homeజిల్లా వార్తలుడా.వైయస్ రాజశేఖర్ రెడ్డి 75 జయంతి సందర్భంగా బేగంపేట్ ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు పండ్ల...

డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి 75 జయంతి సందర్భంగా బేగంపేట్ ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు పండ్ల పంపిణీ

ఇదే నిజం రామగిరి :- సోమవారం రోజు రామగిరి మండలం బేగంపేట్ గ్రామంలోని మనందరి ప్రియతమ నాయకులు మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశానుసారం కాంగ్రెస్ యూత్ నాయకులు సందెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా బేగంపేట్ ప్రభుత్వం హాస్పిటల్ లో రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో రంగం దశరథం, కందుకూరి శ్యామ్ మాదాసి శ్రావణ్,నవీన్ హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img