Homeహైదరాబాద్latest Newsధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి భక్తుల విరాళాలు

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి భక్తుల విరాళాలు

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని దేవాలయానికి ప్రతి నిత్యం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానములో జరుగు నిత్య అన్నప్రసాదమునకు గాను ఈ నెల 8న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి రెండు మంగళసూత్రాలు ఇచ్చిన దాతలు బద్దం సునీత హైదరాబాద్, మళ్ళీ దేవస్థానంలో జరుగు అన్నదాన కార్యక్రమానికి ఈ నెల 13న ఐదు లక్షలు మరియు 17న ఐదు లక్షలు, మొత్తం పది లక్షలు (10,00,000/-) అన్నదానం కోసం విరాళంగా ఇచ్చారని దేవస్థానం ఈవో సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

Recent

- Advertisment -spot_img