Homeహైదరాబాద్latest Newsడీపీఎల్ ఫైనల్ విజేత అప్పం తిరుపతి జట్టు

డీపీఎల్ ఫైనల్ విజేత అప్పం తిరుపతి జట్టు

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో గత పదిహేను రోజుల నుండి నిర్వహిస్తున్న డిపిఎల్ టోర్నీ
ఇట్టి టోర్నీ లశెట్టి మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించగా. అప్పం తిరుపతి జట్టు విజయం సాధించింది మహేష్ 11 జట్టు రన్నరప్ గా నిలిచింది. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అయ్యోరి అజయ్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బూక్య వినోద్. గెలిచిన జట్టుకు రూ. 18 వేలు క్యాష్, కప్ తో షీల్డ్స్. రన్నర్ టీం కు రూ . 12 వేలు , కప్, షీల్డ్స్. సంగనపట్ల దినేష్, వేముల నాగలక్ష్మి, చీపిరిచెట్టి రాజేష్, టోర్నీకి సహకరించిన పెద్ది శివకుమార్, ఉప్పుల రాకేష్, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img