హైదరాబాద్: దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ సంచలన విషయాలను వెల్లడించాయి.
47 శాతం ఓట్లతో బీజేపీ విజయకేతనం ఎగుర వేస్తుందని పొలిటికల్ ల్యాబొరేటరీ సంస్థ వెల్లడించింది.
ఇక 30 శాతం ఓట్లతో తెలంగాణ రాష్ట్ర సమితి రెండో స్థానంతో సరిపెట్టుకుందట.
13 శాతం ఓట్లతో కాంగ్రెస్ మూడో స్థానం సాధిస్తుందని సర్వే సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఇదిలా ఉండగా థర్డ్ విజయం రీసెర్చ్ ఆన్ రీసైజ్ సర్వీసెస్ సంస్థ మాత్రం టిఆర్ఎస్ విజయం సాధిస్తుందని చెప్పడం గమనార్హం.