HomeతెలంగాణDuplicate documents : నకిలీ పత్రాలు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్

Duplicate documents : నకిలీ పత్రాలు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్

Duplicate documents :నకిలీ ధ్రువపత్రాలతో స్థలాలు రిజిస్ట్రేషన్ చేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాకు చెందిన ఐదుగురిని హయత్‌నగర్, ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.4 కోట్ల విలువైన నకిలీ ధ్రువపత్రాలు, కారు, 9 మొబైల్స్, స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ముఠా చాలా స్థలాలను నకిలీ ధ్రువపత్రాలతో అమ్మేసినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ముఠా గుట్టు రట్టు చేసి, ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Recent

- Advertisment -spot_img