జమ్ముకశ్మీర్ లో ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 3.6గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్వల్ప స్థాయిలో ప్రకంపనలు చోటుచేసుకోవడంతో పెద్దగా ప్రమాదం ఏమి లేదని తెలుస్తోంది.
![](https://idenijam.com/wp-content/uploads/2024/01/41.jpg)
![](https://idenijam.com/wp-content/uploads/2024/01/41.jpg)