Homeతెలంగాణపంచాయతీ ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం!

పంచాయతీ ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం!

పంచాయతీ ఎన్నికల పై ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. వీటిని ఈవీఎంలకు బదులు బ్యాలెట్ బాక్స్ ద్వారా నిర్వహించాలని నిర్ణయించారు. మే 15లోగా బ్యాలెట్ బాక్సులకు సీళ్లు, అడ్రస్ ట్యాగ్ లను ముద్రించాలని పంచాయతీరాజ్ కమిషనర్ ను ఆదేశించింది. రాష్ట్రంలో ఫిబ్రవరి 1తో సర్పంచ్ ల పదవీకాలం ముగియగా.. ప్రస్తుతం పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది.

Recent

- Advertisment -spot_img