Homeహైదరాబాద్latest Newsఏపీలో ఘటనలపై..ఈసీ యాక్షన్

ఏపీలో ఘటనలపై..ఈసీ యాక్షన్

ఏపీలో హింసాత్మక ఘటనలపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంది. పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీలు బదిలీ అయ్యారు. అనంతపురం ఎస్పీని సస్పెండ్ చేసింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లోని కిందిస్థాయి పోలీస్ అధికారులు దాదాపు 12 మంది సస్సెండ్ అయ్యారు. వీరందరిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. ఘటనలపై సీఎస్, డీజీపీ ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం చేసిన 6 ప్రతిపాదనలను ఆమోదించింది.

Recent

- Advertisment -spot_img