Homeహైదరాబాద్latest NewsELECTION WAR.. కాంగ్రెస్‌లో మరో పార్టీ విలీనం

ELECTION WAR.. కాంగ్రెస్‌లో మరో పార్టీ విలీనం

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు రోజురోజుకు వేగంపుంజుకుంటున్నాయి. పంజాబ్‌లోని పాటియాలాకు చెందిన ఆప్ మాజీ ఎంపీ ధరమ్‌వీర్ గాంధీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ సీనియర్ నేతలు పవన్ ఖేరా, పంజాబ్ ఏఐసీసీ ఇన్‌చార్జి దేవేంద్ర యాదవ్, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్, ప్రతాప్ సింగ్ బజ్వాల ఆధ్వర్యంలో ఆయన తన పార్టీ అయిన ‘నవన్ పంజాబ్’ అనే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ధరమ్ వీర్ సింగ్ మరోసారి పాటియాలా నుంచి బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img