Homeహైదరాబాద్latest Newsవిద్యుత్ ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం..

విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం..

ఇదే నిజం, మధిర డివిజన్ : విద్యుత్ శాఖకు సంబంధించిన వివిధ రకాల సమస్యల పరిష్కారం కొరకు ప్రతి సోమవారం విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు మధిర సబ్ డివిజన్ ఏడిఈఎం అనురాధ గారు తెలియజేస్తున్నారు. విద్యుత్ విద్యుత్ సంబంధిత ఏ విధమైన సమస్యలైనను ప్రజావాణి కార్యక్రమం ద్వారా విన్నవించుకొని పరిష్కరించుకోవచ్చని ఏడిఈ గారు తెలియజేశారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మధిర సబ్ డివిజన్ పరిధిలోని మధిర టౌన్, మధిర రూరల్, ఎర్రుపాలెం, మామునూరు ఏఈ కార్యాలయాలతో పాటు మధిర సబ్ డివిజన్ కార్యాలయము మరియు మధిర ఎలక్ట్రికల్ రెవెన్యూ కార్యాలయం నందు కూడా వినియోగదారులు తమ యొక్క వినతి పత్రంలను అంద చేయవచ్చునని తెలియజేశారు.

Recent

- Advertisment -spot_img