Homeహైదరాబాద్latest Newsఅమ్మాయిలు జోలికి వస్తే ఎన్‌కౌంటర్.. ఎవరైనా ఇదే శిక్ష వర్తిస్తుంది: చంద్రబాబు

అమ్మాయిలు జోలికి వస్తే ఎన్‌కౌంటర్.. ఎవరైనా ఇదే శిక్ష వర్తిస్తుంది: చంద్రబాబు

ఆడ బిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరి రోజు అవుతుందని సీఎం చంద్రబాబు మరోసారి హెచ్చరించారు. అవసరమైతే ఎన్‌కౌంటర్‌కు కూడా వెనకాడబోమని స్పస్టం చేశారు. అప్పుడే నేరస్థులకు భయం వస్తుందన్నారు. నిందితులకు ఆశ్రయం కల్పించే రాజకీయ నేతలకు ఇదే శిక్ష వర్తిస్తుందన్నారు. తమ ప్రభుత్వంలో అమ్మాయిల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.

Recent

- Advertisment -spot_img