Homeజిల్లా వార్తలుగిరిజనులతో సమాన హక్కులు కల్పించాలి

గిరిజనులతో సమాన హక్కులు కల్పించాలి

ఇదేనిజం, ములుగు: ఏజెన్సీలో తమకు ఎప్పుడు హక్కులు కల్పిస్తారో రాజకీయ పార్టీలు సమాధానం చెప్పాలని ఏజెన్సీ నేతకాని సంఘం జిల్లా కార్యదర్శి దుర్గం శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు.
నేతకాని కులస్థులకు భూమిపై భుక్తిపై హక్కులు లేకపోవడం, కల్పించకపోవడం ప్రజా హక్కులను కాలరాయడమే ఆయనన్నారు. తమకు ఎప్పుడు కల్పిస్తారో సమాధానం చెప్పాలని ప్రభుత్వాలని, రాజకీయ పార్టీలను ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Recent

- Advertisment -spot_img