AP : ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నా ఉచిత ఇళ్ల పట్టాలపై జగన్ పేరును అధికారులు కొనసాగిస్తున్నారు. వైకాపాకు ప్రచారం కల్పించేలా ఇళ్లపట్టాల పంపిణీ కొనసాగుతోంది. కొనసాగుతున్న పథకంగా పేర్కొటూ
ఇళ్ల పట్టాల కన్వేయన్స్ డీడ్లు జారీ చేస్తున్న అధికారులు. ఇప్పటివరకూ 15 లక్షల మందికి ఇళ్లపట్టాల కన్వేయన్స్ డీడ్ల జారీ. మరో 6 లక్షల మందికి పంపిణీ చేయాల్సి ఉంది. సీఎస్ అధ్యక్షతన జరిగిన స్క్రీనింగ్ కమిటీలో పట్టాల జారీకి అనుమతి లభించింది.