Homeహైదరాబాద్latest Newsరైతులకు అవగాహన సదస్సు

రైతులకు అవగాహన సదస్సు

ఇదే నిజం, ధర్మపురి టౌన్ : జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూర్ గ్రామంలో జీనేక్స్ సీడ్స్ కంపెనీ వారి ఆధ్వర్యంలో చిట్టి పొట్టి అనే సన్న రకం పై క్షేత్రస్థాయి ప్రదర్శన చేశారు. అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిట్టి పొట్టి సన్న రకం అధిక దిగుబడులనిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. రోగాలను తట్టుకుంటుందని కంపెనీ ప్రతినిధులు వివరించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు టి ఎస్ ఎం రాజశేఖర్ , ఫీల్డ్ స్టాఫ్ శివ, కరుణాకర్, డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ ఫెర్టిలైజర్స్, శ్రవణ్ కుమార్, రైతులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img