Homeహైదరాబాద్latest Newsనందిగామ హెర్బల్ కంపెనీలో అగ్ని ప్రమాదం

నందిగామ హెర్బల్ కంపెనీలో అగ్ని ప్రమాదం

సంగారెడ్డి జిల్లా నందిగామ హెర్బల్ కంపెనీలో మంటలు చెలరేగాయి. వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి ఏసీలు పేలిపోయాయి. కిటికీలోంచి దూకి కొందరు కార్మికులు తప్పించుకున్నారు. పై అంతస్తులో చిక్కుకున్న కార్మికులందరినీ అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి కాపాడింది. భవనంపై నుంచి దూకిన వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Recent

- Advertisment -spot_img