అమెరికాలో నలుగురు తెలుగువాళ్లు అరెస్ట్ అయ్యారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో చందన్ దాసిరెడ్డి, ద్వారకా గుండా, సంతోష్ కట్కూరి, అనిల్ మాలేను ప్రిన్స్స్టన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 15 నుంచి 18,500 మందిని అక్రమ రవాణా చేశారని వారిపై ఆరోపణలు ఉన్నాయి. వారి నుంచి ల్యాప్టాప్లు, సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.